పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు అధికారులు. భగవంత్ మాన్ కి ఉన్నట్టుండి వీపరీతమైన కడుపు నొప్పి రావడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించారు. ఆయనకు ఇంద్రప్రస్థ ఆపోలో హాస్పిటల్ లో వైద్యం చేస్తున్నారు. సీఎం ఆస్పత్రిలో చేరడంతో.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు అమృత్సర్ సమీపంలో పంజాబ్ పోలీసులతో భారీ ఎదురుకాల్పుల్లో ఇద్దరు […]