కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో ఉద్యోగులది కీలక పాత్ర ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులా ఉంటారు. అందుకే ప్రభుత్వాలు సైతం వారికి అనేక రకాల రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు తరచూ గుడ్ న్యూస్ చెప్తుంటాయి. తాజాగా ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.