విపరీతంగా పెరిగిపోయిన సోషల్ మీడియా వాడకం వల్ల నిజం ఏదో, అబద్దం ఏదో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఈ కష్టం ఎక్కువగా వచ్చేది సెలబ్రిటీలకే. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు ప్రముఖ నటి హేమ. మరి ఆమె పోలీసులను ఎందుకు ఆశ్రయించారో ఇప్పుడు తెలుసుకుందాం.