అనసూయ గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ అబ్యూజర్స్ పై పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా కొంతమంది నెటిజన్లు అనసూయని టర్గెట్ చేస్తూ వచ్చారు. ఆంటీ అని సంబోధిస్తూ.. బూతులతో అబ్యూజ్ చేస్తూ వచ్చారు. వీరిపై సైబర్ క్రైమ్ పోలీసులకి అనసూయ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమెపై వేధింపులు ఆగలేదు. ఎక్కడో ఇంట్లో కూర్చుని అనసూయ వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకర కామెంట్లు వచ్చాడు ఒక యువకుడు. అతనిపై ఈ నెల 17న సైబర్ క్రైమ్ […]
ఆఫర్లు అంటే సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పండుగ సమయాల్లో పెద్ద పెద్ద కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆన్ లైన్ సేల్స్ పెరిగిపోయాయి.. ప్రతి ఒక్కరూ ఏ చిన్న ఆఫర్ ఉన్నా వెంటనే ఆన్ లైన్ బుక్ చేసుకుంటున్నారు. అలా ఆన్ లైన్ లో బుక్ చేసిన వారు దారుణంగా మోసపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో తాము ఆన్ లైన్ చేసిన […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రముఖులకు ఆకతాయిల నుంచి వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ కు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. కొందరు ఇన్ స్టాగ్రామ్ ద్వారా నైనాను వేధింపులకు గురిచేశారు. అసభ్యకరమైన మెసేజ్ లతో హింసిస్తున్నారు. దీంతో నైనా జైశ్వాల్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. తనను సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన సందేశాలతో కొందరు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నైనా జైస్వాల్ ఫిర్యాదు మేరకు […]
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నేటి సాంకేతిక యుగంలో సమాచారం అంతా డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంది. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తమ హ్యాకింగ్ స్కిల్స్కి మరింత పదును పెడుతూ జనం ఖాతాల్లోని సొమ్మును, విలువైన సమాచారాన్ని అప్పనంగా కాజేస్తున్నారు. రోజుకో కొత్త రకమైన సైబర్ నేరాలు బయటపడుతున్నాయని, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారని అధికారులు అంటున్నారు. సైబర్ మోసానికి […]
సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువైపోయిన ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళ ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. వీరి దెబ్బకి సామాన్యులే కాదు, సెలబ్రెటీలు సైతం తలలు పట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా.. ఇలాంటి కిలాడీలు చేసిన పనికి స్టార్ యాంకర్, నటి గాయత్రి భార్గవి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. గుర్తు తెలియని దుండగులు తన ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేసి.., వివిధ మతాలకు సంబంధించి అభ్యంతకరమైన పోస్టులు చేస్తున్నారంటూ ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ అంశంపై ఏసీపీ […]