ఈ మధ్యకాలంలో అక్రమ మార్గంలో డ్రగ్స్ వంటివి దేశంలోకి ప్రవేస్తున్నాయి. అలానే బంగారం లాంటి విలువైన వాటిని కొందరు వివిధ మార్గాల్లో దేశంలోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఢిల్లీలో రూ.2 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది.
నిన్న మొన్నటి దాకా ఆకాశాన్నింటిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు శుభపరిణామంగా ఉన్నా రాబోవు రోజుల్లో వీటి ధరలు ఎలా ఉండబోతాయన్నది అంతుపట్టడం లేదు. అందులోనూ.. బడ్జెట్ అప్పుడు పెరుగుతుందన్న బంగారం ధర రోజులు గడిచేకొద్దీ తగ్గుముఖం పడుతోంది. ఇది దేనికి సంకేతమో వివరణ ఇచ్చేదే ఈ కథనం..