భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వరల్డ్ కప్ జరుగనున్న సంగతి సంగతి తెలిసిందే. జింబాబ్వే ప్రస్తుతం వీటికి సంబంధిన క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇక ఈ మ్యాచులో వెస్టిండీస్ జట్టుకి ఒక పసికూన జట్టు ఉహించని షాకిచ్చింది.