ఈ మద్య ఈజీ మనీ కోసం చాలా మంది చెడు మార్గాలు అన్వేశిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు మొదలైనప్పటి నుంచి బెట్టింగ్ లో పాల్గొంటూ కొంతమంది ఈజీగా మనీ సంపాదిస్తుంటే.. కోట్ల మంది డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.