పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.