నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లలో నివాసాలకు గజం భూమి దొరకడం కష్టంగా మారింది. కొంచెం భూమి దొరికితే చాలు, అందులోనే అపార్ట్ మెంట్లు వెలుస్తున్నాయి. దీంతో శ్మశానాలకు స్థలం దొరకడం లేదు. పల్లెటూళ్లతో పోల్చుకుంటే పట్నంలో శ్మశాన వాటికల వెసులు బాటు ఉంటుంది. కానీ పల్లెటూళ్లలో పరిస్థితులు భిన్నం. ఊరి చివరిలో శ్మశనాలు ఉన్నప్పటికీ.. ఏదో సమస్యల్లో చిక్కుకుపోవడమే, లేక రెండు ఊళ్ల మధ్య తగాదాల్లో నలిగి పోతుండమో జరుగుతుంది. దీంతో అంత్య క్రియలు చేసేందుకు మృత దేహాలను […]
కరోనా సంక్షోభం అనేక కుటుంబాల్లో సృష్టిస్తున్న విలయం అంతాకాదు ఇంతాకాదు. శాశ్వతంగా తమకు దూరమైన ఆప్తులకు కనీసం కడసారి వీడ్కోలు చెప్పేందుకు కూడా వీలులేక అల్లాడిపోతున్నాయి.ఈ క్రమంలో రాజస్థాన్లో షాకింగ్ ఉదంతం ఒకటి కలకలం రేపింది. కరోనాతో మృతి చెందిన తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ కుమార్తె ఆయన మండుతున్న చితిపై దూకేసింది. ఇటీవలే తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్తె తండ్రి చితిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన అక్కడున్నవాళ్ళందర్నీ కంట తడిపెట్టించింది. రాజస్థాన్ బార్మెర్ జిల్లా […]