ప్రకృతి విలయం ఎలా ఉంటుందో కరోనా వంటి విపత్తును చూశాం. యావత్తూ భూమండలమంతా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో విజృంభించిన ఈ వైరస్ అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ప్రాణ నష్టం మిగిల్చిన విషాదం అది.