ఇంగ్లండ్లో బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు తమ సత్తా చాటుతూ వరుస పథకాలు సాధిస్తున్నారు. తాజాగా పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో సుధీర్ భారత్కు తొలి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు. గురువారం (ఆగస్టు4) అర్ధరాత్రి జరిగిన పురుషుల హెవీవెయిట్ విభాగంలో సుధీర్ 134.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం అద్భుతం చోటు చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో […]
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు వరుసగా తమ సత్తా చాటుతున్నారు. అంచనాలు లేని క్రీడలో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. లాన్బౌల్స్లో పసిడి పతకం నెగ్గి నయా చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ క్రీడల లాన్బౌల్స్లో మనకు ఇదే తొలి పతకం. ఈ బంగారు పతకంతో భారత్ మొత్తానికి నాలుగో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లెంది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు బంగారు పతకం అద్భుతమైన చారిత్రక […]
గత కొంత కాలంగా భారత ఆటగాళ్లు పలు క్రీడల్లో తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్డ్ గేమ్స్లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. తాజాగా కామన్వెల్త్ క్రీడల వెయిట్లిఫ్టింగ్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. వెయిట్ లిఫ్టింగ్ లో అచింత షెవులి ఇండియాకు మరో గెల్డ్ మెడల్ సాధించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీలో మొదటి నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల అచింత ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని […]
కామన్వెల్త్ క్రీడల్లో ఉమెన్స్ క్రికెట్కు స్థానం లభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఇండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. కాగా ఈ మ్యాచ్లో టీమిండియాకు విజయం దక్కలేదు. ఆసీస్ జట్టు భారత్పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక చిరకాల ప్రత్యర్థులైన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంది. కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ పోటీలకే హైలెట్గా నిలువనున్న ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇక ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. […]
చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన క్రీడల్లో ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ టీమ్తో ఇండియన్ ఉమెన్స్ టీమ్ తలపడింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. గెలుపు కోసం భారత మహిళా జట్టు ఆఖరి వరకు పోరాడినా.. ఆష్లే గార్డ్నర్ 52 పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్ను గెలిపిచింది. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో విజయంతో శుభారంభం ఇవ్వాలని భావించిన టీమిండియాకు నిరాశే ఎదురైంది. కాగా […]