బాగా చదివే విద్యార్థులను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటాయి. బాగా చదివే స్థాయి ఉన్నా కూడా ఆర్థిక స్థాయి లేని వారిని ప్రభుత్వాలు ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలో స్టూడెంట్స్ కి ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించనుంది.
గత కొంత కాలంగా బోరు బావిలో పడి చిన్నారి కన్నుమూత.. ఇలాంటి వార్తలు దేశంలో ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం. చాలా మంది నీటి కోసం బోర్లు వేయడం.. అది ఫెయిల్ కాగానే దాన్ని పూడ్చకుండా వదిలివేయడంతో ఎంతో మంది చిన్నారు అందులో పడి చనిపోతున్నారు.. ఎక్కడో అతి కొద్ది మంది రెస్క్యూ టీమ్ వల్ల కాపాడబడుతున్నారు. ఓ 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటు […]
ఈ మద్య మనుషులు డబ్బు కోసం దేనికైనా సిద్ద పడుతున్నారు. ఎదుటి వారి ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా చంపేస్తున్నారు.. తాజాగా మధ్యప్రదేశ్లోని దారుణ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత కొంత కాలంగా సాగా బర్ఖెడ అటవీ ప్రాంతంలో కొంత మంది వేటగాళ్లు కృష్ణ జింకను వేటాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు వేటగాళ్ళకు మద్య భీకరంగా కాల్పులు జరిగాయి. వేటగాళ్ళు జరిపిన కాల్పుల్లో ముగ్గురు […]