నేటికాలంలో కొందరు పబ్లిక్ ప్రదేశాల్లో శృతిమంచి ప్రవర్తిస్తున్నారు. ట్రైన్లు, బస్సులో పిచ్చి పిచ్చిగా అరుస్తూ రచ్చ చేస్తుంటారు. అలాంటి వారిని కొందరు అదుపు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.