నేటి సమాజంలో నిజాయితీ అనేది కనుమరుగైపోతుంది. ముఖ్యంగా అవినీతి సొమ్ము కోసం ఆరాటపడే వాళ్లు బాగా పెరిగిపోయారు. చిన్నపిల్లలకు అందించే ఆహార పదార్ధాల నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ప్రతి దానిలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. పసి పిల్లల కోసం ఏర్పాటు చేసిన అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా దోచుకునే వారు పెరిగిపోయారు. పిల్లల కోసం ప్రభుత్వం అందించే ఆహార పదార్ధాలు, పాలు ఇతర వస్తువులను అంగన్ వాడీలో పని చేసే వారిలో కొందరు దొడ్డి దారిన […]