ఆస్తమాతో బాధపడే వారు చేప మందును ఓ ప్రసాదంలా భావించేవారు. వీరి కోసం మృగశిర కార్తె వచ్చిందంటే చాలు చేపమందును జోరుగా పంపిణీ చేసేవారు బత్తిని సోదరులు.