గత కొంత కాలంగా టీమిండియా జట్టు ప్రదర్శనపై ఇంటా.. బయట విమర్శలు వస్తున్నాయి. జట్టు కూర్పు బాలేదని, టీమ్ లో మార్పులు చేయాలని, అలాగే టీమిండియా సెలెక్షన్ కమిటీని కూడా మార్చాలని డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే గతంలో సెలెక్షన్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్న చేతన్ శర్మ సారథ్యంలోని కమిటీని తొలగించింది బీసీసీఐ. ఇక వారి స్థానంలో కొత్త సెలెక్షన్ కమిటీ కోసం నవంబర్ 18, 2022న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. దాంతో ఈ […]
బీసీసీఐ అధ్యక్షుడు.. దాదా సౌరవ్ గంగూలీ పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమ్రోగనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తదుపరి ఛైర్మన్గా సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపు ఖరారు అయిపోనట్లు తెలుస్తోంది. ఆ పదవికోసం తీవ్రమైన పోటీ ఉన్నా కూడా గంగూలీకి పదవి దక్కడం లాంఛనమే అంటూ చెబుతున్నారు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ మ్యాగజీన్ స్పోర్ట్స్ స్టార్ ఈ విషయంపై విశ్లేషించింది. ఐసీసీ ఛైర్మన్ రేసులో ప్రముఖంగా బీసీసీఐ కార్యదర్శి జైషా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్లు వినిపించినా.. […]
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా చెలామణి అవుతున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఛైర్మన్ దినేష్ ఖారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వేతనం కింద రూ.34.42 లక్షలను అందుకున్నట్టు ఎస్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది. ఈయనకంటే ముందు ఛైర్మన్గా పనిచేసే రజ్నీష్ కుమార్ కంటే 13.4 శాతం అత్యధికంగా వేతనాన్ని దినేష్ ఖారా అందుకున్నట్టు ఈ రిపోర్టులో పేర్కొంది. ఖారా 2020 అక్టోబర్లో ఎస్బీఐ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఖారా ఛైర్మన్ కాకముందు.. గ్లోబల్ […]
కొని రోజులగా ఏపీలోని మన్సాస్ ట్రస్ట్పై జరుగుతున్న వివాదం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ వారసత్వ వివాదం కాస్త హీట్ పెరిగి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులను తీసుకొస్తోంది. ఇక ఎన్నో రోజులుగా ఈ అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏపీ హైకోర్టు మరోసారి మన్సాస్ ట్రస్ట్పై కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. మన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజతిరాజునే కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో […]
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వైవి సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే,సీఎం జగన్ మాత్రం ఆయనను రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్పొరేషన్ […]