వచ్చే ఎడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచించడం మొదలు పెట్టారు. ర్యాలీలు, పాదయాత్రలు, భారీ బహిరంగా సభలు ఇలా పలు రకాలుగా ప్రజల్లోకి వెళ్లి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.
కరోనా కష్టకాలం తర్వాత నిత్యాసర సరుకుల ధరలు పెరిగిపోతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ అమాంతం పెరిగిపోయాయి. ఇక వంట గ్యాస్ ధర ఏకంగా వెయ్యి దాటిపోయింది. మార్కెట్ కి వెళ్లి ఏ వస్తువు కొనాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది.
భారత రాజ్యాంగం 18 ఏళ్ల నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తున్న సంగతి అందరికి తెలుసు. అలానే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు.. దాన్ని వినియోగిచుకోవడం వారి కర్తవ్యం. అలానే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొందరు మాత్రం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అలాంటి వాళ్లు ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. సొంత ఊర్లకు వెళ్లి.. ఓటు వేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. సమయం, డబ్బు.. […]
మన దేశంలో 18 ఏళ్లు నిండితేనే మేజర్గా గుర్తింపు లభిస్తుంది.. ఓటు హక్కు కూడా అప్పుడే వస్తుంది. తొలుత ఓటు హక్కు రావాలంటే 21 ఏళ్లుగా ఉండేది. కానీ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దాన్ని 18 ఏళ్లకు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. దాని ప్రకారం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం […]