ఇకపై తెలంగాణలో సెల్ ఫోన్ దొంగలకు కాలం చెల్లినట్లే అంటున్నారు పోలీసులు. దానికి కారణం సీఐడీ రంగంలోకి దిగడమే. ఇందుకు సంబంధించి కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో 'సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్(CIER)'తో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం.