YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు గుడ్న్యూస్ చెప్పింది. దావోస్లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. ఈ నెల 19నుంచి 31వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని ఆయన తన పిటిషన్లో కోర్డుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి […]
దాణా కుంభకోణంలోని మరో కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ని రాంచి సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాలు కు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమాన విధించింది కోర్టు. 1990లో లాలు ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డోరాండా ట్రెజరీ నుండి […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ కు రాంచీ కోర్టు షాకిచ్చింది. ఆయనపై గతంలో నమోదయిన దాణా కుంభకోణం ఐదో కేసులో లాలు ప్రసాద్ ను రాంచీ కోర్టు దోషిగా తేల్చింది. నాలుగు కేసులలో ఇంతకు ముందే దోషిగా తేలిన లాలుకు 14 ఏళ్ల శిక్ష విధించారు. ప్రస్తుతం ఐదో కేసులోనూ దోషిగా తేలారు. ఈ కేసులో ఫిబ్రవరి 18న ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. ఈ […]
చండీగఢ్- వివాదాస్పద మత గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్, వివాదాస్పద డేరా బాబ అలియాస్.. గుర్మీత్ రాం రహీం సింగ్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత కారాగార శిక్ష విధించింది. డేరా బాబాతో పాటు మరో నలుగురికి కూడా కోర్టు ఇదే శిక్ష ఖరారు చేసింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం జరిగిన డేరా సచ్చా సౌదా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో విచారణ అనంతరం కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. […]
హైదరాబాద్-అమరావతి- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ ప్రస్తుం బెయిల్ పై ఉన్నారు. సీబీఐ కేసు ఎదుర్కొంటున్న సీఎం జగన్ గతంలో 17 నెలల పాటు జైళ్లో ఉన్నారు. ఆ తరువాత కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చారు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు జగన్. ఐతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న […]
హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ మరింత సమయం కావాలని కోరింది. సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. […]
హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 1న సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్ బెయిల్ రద్దుపై ఏం తీర్పు చెప్పబోతోందన్నదానిపై రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అక్రమాస్తుల కేసులో ఆరెస్ట్ అయిన వైఎస్ జగన్ 17 నేలల పాటు జైళ్లో ఉండి, ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయం సాధించండతో జగన్ మఖ్యమంత్రి […]