ప్రమాదం చోటు చేసుకుంది.పెళ్ళికి వెళ్లి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలు అయ్యాయి.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. మల్లన్న దర్శనానికి 20 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఓ బస్సు బోల్తా పడింది.