రాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని 25 మంది మంటల్లో సజీవంగా దహనమయ్యారు. మిగతా ప్రయాణికులను చికిత్స కొరకు ఆస్పత్రికి తరలించారు.