తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ ఇప్పటి వరకు ఎన్నో పథకాలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. పండుగ సీజన్లో రాయితీలు కల్పిస్తూ.. ప్రయాణికులకు లబ్ది చేకూరేలా చేశారు.