కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలానికి చెందిన రైతు మహ్మద్రఫీ వ్యవసాయం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి రెండెకరాల భూమి కలదు. అందులో పత్తి సాగు చేశాడు. పంటలో కలుపు తీయడానికి పెట్టుబడి ఖర్చులు లేక కలుపు పెరిగిపోతుండడంతో అతని ఇద్దరుకొడుకులు కాడెద్దులుగా మారి తండ్రికి సాయం చేశారు.