దేశీయ అతి పెద్ద టెలికాం కంపెనీల మధ్య సమరం వినియోగదారుల పాలిట వరంగా మారింది. అతి తక్కువ ధరకే బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలకు వేలకు వెచ్చించి ప్రవేట్ బ్రాడ్బ్యాండ్ సేవలు తీసుకోవటం కంటే రూ. 200లోపు ఉన్న ఈ సేవలు వినియోగించుకోవటం ఉత్తమం.