ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరల పెంపు అనేది సామాన్యుడిపై భారాన్ని మరింత పెంచుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే.. ఇంధన ధరలు మాత్రం తగ్గవు. కానీ తాజాగా ఓ చోట ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఆ వివరాలు..