ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇస్తుంటారు. అవి సాధ్యమవుతాయా లేదా అన్న విషయం పట్టించుకోరు. ఆ తరువాత ఎన్నికల్లో విజయం సాధించాక ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చటంలో ఆలస్యం చేస్తారు. దీంతో ప్రతిపక్షంనుచి ఇటు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతది.
ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే అక్కడ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో బాంబు పెట్టామని బెదిరింపు మెయిల్స్ రావడంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉండే బస్టాంట్స్, రైల్వే స్టేషన్స్, పార్కుల్లో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ మద్య దేశ వ్యాప్తంగా బాంబు దాడులు విపరీతం అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతలను టార్గెట్ చేసుకొని ప్రత్యేర్థులు వారిపై కాల్పులు జరపడం.. బాంబు దాడులు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోల ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయడమే కాదు.. వారి కుటుంబ సభ్యులను కలిసి తమ బిడ్డలను ఉద్యమ బాట విడిచి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మద్య కొంతమంది అకతాయిలు బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ చేయడం పరిపాటైంది.. బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో హుటాహుటిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి ఏమీ లెకపోవడంతో ఊపిరి పీల్చుకుంటారు.
పురుషుల ప్రైవేట్స్ పార్టుల్లో పలు రకాల వస్తువులు ఇరుక్కుపోయిన సంఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. సీసాలు, డంబెళ్లు, యాపిల్స్, రాడ్లు ఇలా చాలా రకాల వస్తువుల ఇరుక్కుపోయిన సంఘటనలు మాత్రమే ఇప్పటివరకు చూశాం. తాజాగా, ఓ వృద్ధుడి ప్రైవేట్ పార్టునుంచి భయంకరమైన బాంబును బయటకు తీశారు. అది మొదటి ప్రపంచ యుద్దానికి సంబంధించినదిగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్లోని టౌలాన్, సేయింట్ ముస్సే ఆసుపత్రికి కొద్దిరోజుల క్రితం ఓ 88 ఏళ్ల వృద్దుడు వచ్చాడు. […]
ఫ్లాష్ ఫ్లాష్: అమెరికాలోని 9/11 దాడి తరహాలో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఢిల్లీ విమానాశ్రయాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. ఓ ఆగంతకులు ఫోన్ చేసినట్టు ఢిల్లీ విమానాశ్రయం డీసీపీ రాజీవ్ రంజన్ తెలిపారు. వెంటనే సంబంధిత ఏజెన్సీలన్నింటికీ సమాచారం అందించారు. […]
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఎయిర్ పోర్ట్ మొత్తం తనిఖీలు చేపట్టినా బాంబు దొరలేదు దీంతో ఫేక్ కాల్ గా నిర్దారించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయంలో ఇప్పటి వరకు ఎలాంటి బాంబును, అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని అధికారులు తెలిపారు. అయితే చివరకు […]
రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా ఉండిపోయిన బాంబులు తరచూ కనిపిస్తుంటాయి. ఇలా బయటపడ్డ బాంబులు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా నిర్మాణ రంగంలోనివారికి, రైతులకు కనిపిస్తుంటాయి. వీటిని నిర్వీర్యం చేసేందుకు జర్మనీలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దళాలు యూరోపియన్ దేశాలపై భారీగా దాడులు చేశాయి. అలాంటి ప్రాంతాల్లో బ్రిటన్లోని ఎక్సెటర్ కూడా ఒకటి. అలాగే లూబెక్పై బ్రిటన్ బాంబు దాడులకు ప్రతీకారంగా, జర్మనీ సేనల్లో ఉత్సాహం నింపడం […]
ఈ రోజుల్లో చాలా వస్తువులు ఆన్లైన్లోనే లభిస్తున్నాయి. కొన్ని ఇ-కామర్స్ వెబ్సైట్లలో ప్రజలు తమ ఉత్పత్తులను సైతం నేరుగా అమ్ముకొనేందుకు వీలుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఓ వ్యక్తి ఏకంగా బాంబునే అమ్మకానికి పెట్టాడు. అది సాదాసీదా బాంబు కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా మిగిలిన ‘లైవ్ బాంబు’. ప్రముఖ ఆన్లైన్ సంస్థ ‘eBay’లో దీన్ని అమ్మకానికి పెట్టాడు. రెండో ప్రపంచ యుద్ధం నాటి లైవ్ బాంబును ‘eBay’లో అమ్మకానికి పెట్టారని తెలియగానే మిలిటారియా కలెక్టర్ […]