భారత్ సర్వమత సమ్మేళనం. ఇక్కడి ప్రజలు అన్ని మతాలను పూజిస్తారు, గౌరవిస్తారు. ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే ఇక్కడున్న దేవాలయాలు మరే దేశంలో లేవనడం అతిశయోక్తి కాదు.