ఒక యుద్ధం మీదపడితే ఎలా ఉంటుందో.. జింబాబ్వే జట్టుకు అర్థమై ఉంటుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో మంచి ప్రదర్శన కనబర్చిన జింబాబ్వేకు టోర్నీ ముగింపు సమయంలో మాత్రం కన్నీళ్లు తప్పలేదు. సూర్య సునామీలో కకావికలమైన జింబాబ్వే జట్టు.. భారీ ఓటమితో టోర్నీని ముగించింది. కనీసం పోరాడి ఓడినా.. ఒకింత ఆనందంతో స్వదేశానికి వెళ్లేది జింబాబ్వే జట్టు.. కానీ.. సూర్యకుమార్ యాదవ్ వారికి ఆ ఆనందం దక్కనివ్వలేదు. ఉగ్రరూపం దాల్చి.. చివరి ఐదు […]