ఈ ఏడాది ఐపీఎల్లో అందరి చూపులను తన వైపునకు తిప్పుకున్నాడు కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మన్ రింకూ సింగ్. సునామీ ఇన్నింగ్స్లు, సిక్సుల వర్షంతో ఆడియెన్స్ మనసులను దోచుకున్నాడు.
బెంగళూరు-లక్నో మధ్య సోమవారం(ఏప్రిల్ 10)న జరిగిన మ్యాచ్ లో ఓ భారీ సిక్స్ నమోదు అయ్యింది. డుప్లెసిస్ బాదిన ఈ సిక్స్ ఏకంగా గ్రౌండ్ బయటపడింది. ఈ ఐపీఎల్ లో ఇదే అత్యంత భారీ సిక్స్ కావడం విశేషం.