మనిషికి ఏ కష్టమొచ్చినా ముందుగా భగవంతుడిని తమ కష్టాలు తొలగించాలి అంటూ స్వామి వారికి మొక్కుతుంటారు. కొంతమంది స్వామీజీలు, బాబాల వద్దకు వెళ్లి తమకు వచ్చిన ఇబ్బందుల గురించి చెప్పి వాటి పరిష్కారం గురించి వెతుకుతుంటారు.