దేశంలో ఎంత అభివృద్ది చెందినా.. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రజలు సరైన రవాణా వసతులు లేక కష్టాలు పడుతూనే ఉన్నారు. ఓట్ల ముందు నేతలు ఎన్నో హామీలు ఇచ్చినా.. తీరా గెల్చిన తర్వాత అటు ముఖం చూడరని బాధితులు తమ బాధ వ్యక్తపరుస్తున్నారు.