కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన ఈ యాత్ర కేరళలో మొదలై తమిళనాడు, కర్ణాటక మీదుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యాత్రను కొనసాగించాడు. పాద యాత్రలో రాహుల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనానికి అభివాదాలు చేస్తూ, చిరునవ్వుతో నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. సంగారెడ్డి నియోజక వర్గంలో భారీ ఎత్తున […]