చత్తీస్ గఢ్- ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆఖరికి మైనర్ బాలికలను కూడా వదలడం లేదు దుర్మార్గులు. అభం శుభం తెలియని వారిపై కసాయి వాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా చత్తీస్ గఢ్ లో ఓ మైనర్ బాలికను యువకుడు బలాత్కారం చేశాడు. ఛత్తీస్ గఢ్ లోని జష్ఫూర్కు చెందిన ఒక యువకుడు తన స్నేహితుని సోదరిపై అత్యాచారం జరిపాడు. ఆ బాలికకు అర్థరాత్రి దాటాక మెసేజ్ పంపించి, బయటకు రావాలని […]