బద్వెల్ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ సంచలన విజయాన్ని సాధించారు. వార్ వన్ సైడే అంటూ మొదటి రౌండ్ నుంచే భారీ ఆధిక్యంతో దూసుకెళ్తూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. బద్వేల్లో మొత్తం మొత్తం 1 లక్షా 47 వేల 213 ఓట్ల పోల్ కాగా అందులో వైసీపీ అభ్యర్థి సుధకి 1 లక్షా 12 వేల 221 ఓట్లు లభించగా బీజేపీకి 21 వేల 678 ఓట్లు, కాంగ్రెస్కు 6235 ఓట్లు […]
బద్వెల్ ఉప ఉన్నికల్లో అధికార వైసీపీ వార్ వన్ సైడ్ అంటూ మరోసారి తన సత్తాను చూపించింది. మొదటి రెండు రౌండ్ల నుంచే వైసీపీ ఆధిక్యాన్ని కనబరుస్తూ ప్రత్యర్థులకు చిక్కకుండా భారీ ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్లింది. వైసీపీ అభ్యర్ధిగా పోరులో నిలబడ్డ డాక్టర్ సుధ బంపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే గతంలో వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే డాక్టర్ […]
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నగారా మోగింది. ఇటు తెలంగాణలో హుజురాబాద్ నియోజకవర్గం అటు ఏపీలో కడప జిల్లాలోని బద్వెల్ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు గెలుపు గుర్రాలను సైతం రంగంలోకి దింపింది. అయితే ఏపీలో బద్వేల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28న మృతిచెందటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక అటు […]
బద్వేలు ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడంలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో శ్రమదానంలో పాల్గొన్న అనంతరం బెంగళూరు మీదుగా అనంతపురం జిల్లా చేరుకున్నారు. కొత్తచెరువు వద్ద భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో నిలపడంలేదని వెల్లడించారు. అకాల మరణం చెందిన వైసీపీ ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని […]
బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకుండా బాధ్యతగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు సూచించారు. గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఈ సారీ ఎక్కువ రావాలనే టార్గెట్ పెట్టారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికపై గురువారం తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా వెంకటసుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన సతీమణి దాసరి సుధను తమ […]
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో బద్వెల్ లో పోటీకి టీడీపీ, వైసీపీ నేతలను ఇప్పటికే ప్రకటించి గెలుపు కోసం కుస్తీలు పడుతున్నారు పార్టీ అధినేతలు. […]