ప్రభాస్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కే. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిన్న పాత్ర లభించినా చాలని చాలా మంది అనుకుంటారు. అలాంటిది ఈ చిత్రంలో తారకరత్నకు మంచి రోల్ ఇవ్వాలని భావించారట. ఈ విషయాన్ని అశ్వినీదత్ స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు..
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతంలో కరోనా కారణంగా అత్యంత క్లిష్ట పరిస్థితులను చవి చూసిన ఇండస్ట్రీ.. ఇప్పుడిప్పుడే కోలుకొని చిత్రీకరణలు ప్రారంభించింది. అయితే తాజాగా సినీ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే తమ్మారెడ్డి భరద్వాజ సైతం నిర్మాతల మండలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిర్మాతల మండలి ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ […]
ఏపీ సీఎం జగన్ సర్కార్, చిన జీయర్ స్వామిలపై సినీ నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో జరగని పాపమంటూ లేదని.. మూడేళ్ల జగన్ పాలనలో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయని.. ప్రస్తుతం తిరుమలలో జరగని పాపమంటూ లేదని అశ్వినీదత్ మండిపడ్డారు. తిరుపతి పరపతి దిగజారిందని.. ఇన్ని జరుగుతున్నా ఆ స్వామి ఎందుకు చూస్తూ కూర్చున్నాడో తెలియడం లేదన్నారు. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని.. ప్రభుత్వం తిరుపతిని సర్వనాశనం చేసిందన్నారు. సీతారామం సినిమా ప్రమోషన్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సర్జరీ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ స్పెయిన్లో ఉన్నారు. అక్కడే ఆయన సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకు అశ్వనీదత్ వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. కొన్ని నెలల కింద ప్రభాస్.. తన కొత్త మూవీ సలార్ షూటింగ్లో గాయపడినట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే ఆయన స్పెయిన్లో సర్జరీ చేయించుకున్నట్టు వార్తలు బయటకొస్తున్నాయి. ప్రభాస్ రీసెంట్గా రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ ఫలితం అందుకుంది. ‘రాధేశ్యామ్’ […]