తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ క్రాష్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మొదటి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నుంచి బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా ప్రాణాలు విడిచినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఉదయం వరుణ్ సింగ్ తుదిశ్వాసను విడిచినట్లు వెల్లడించింది. ప్రమాదంలో తీవ్రమైన గాయాలు కావడంతో […]
ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు వదిలిన తెలుగుతేజం లాన్స్నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా, కురబలకోట మండలంలోని ఎగువరేగడ గ్రామంలో.. సాయితేజ భౌతిక కాయాన్ని జనాలు సందర్శించిన తర్వాత సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయమే సాయితేజ పార్థివదేహాన్ని బెంగుళూరులోని బేస్ క్యాంపు నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో చిత్తూరుకు తరలించారు. Officials, college students and locals in #Madanapalle, #Chittoor district escorting the ambulance carrying the […]
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన గురించి బయటికి వచ్చిన ఒక విషయం మనసును కలిచివేస్తుంది. బిపిన్ రావత్కు ఉత్తరాఖండ్లోకి సొంతూరు ‘సైనా’ అంటే చాటా ఇష్టం. సొంతూరిపై ఉన్న మమకారంతో అక్కడ ఇళ్లు కట్టుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. దేశ సేవ నుంచి రిటైర్ అయిన తర్వాత సొంతూరిలో ఒక ఇళ్లు కట్టుకుని అక్కడే తన శేషజీవితం గడపాలని ఆశపడ్డారు. కానీ తన […]
తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో పాటు పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. . హెలికాప్టర్ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయినట్టు సమాచారం. మిగతవారు తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తుంది. హెలికాప్టర్లో బిపిన్ రావత్ భార్య కూడా ఉన్నారు. బిపిన్ రావత్ను భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కేంద్రం నియమించింది. […]