ప్రజలు వైద్యులను కనిపించే దేవుళ్లుగా భావిస్తారు. తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదిస్తారు. అలానే వైద్యులు కూడా రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడుతుంటారు. కొందరు వైద్యులు మాత్రం వృతిలో నిర్లక్ష్యంగా ఉంటూ రోగుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది.
సాధారణంగా ప్రభుత్వ అధికారి హూదాలో పనిచేసేవారు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే కార్పోరేట్ హాస్పిటల్స్ కి పరుగులు పెడతారు. ఇదే అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించబడ్డాయి.. ప్రజలు ఇక్కడ ట్రీట్ మెంట్ తీసుకోవాలని నీతులు వల్లిస్తుంటారు. కానీ కొంతమంది అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయంగా ట్రీట్ మెంట్ తీసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తుంటారు.
వైద్యమే.. వ్యాపారంగా సాగుతున్న రోజులివి. తుమ్ము వచ్చింది అని ఆస్పత్రికి వెళ్తే.. లేని రోగం మరొకటి అంటగట్టి పంపిస్తారు. వాళ్ళ వ్యాపారం కోసం డాక్టర్లు ఎంతకైనా తెగించేస్తారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి 18 ఏళ్ళ క్రితమే ఠాగూర్ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో వైద్యం కోసం వచ్చిన వ్యక్తికి చికిత్స అందించడంలో డాక్టర్లు చేసే హడావుడి అంతా, ఇంతా కాదు. పక్కపక్కనున్న రూంల్లోకి బుర్రున తిరుగుతూ.. వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ.. మొత్తానికి మనిషేమో చెంపేస్తారు. అచ్చం […]