ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్. సేవే ప్రాధాన్యంగా చెప్పబడుతున్న ఈ వ్యవస్థలో వాలంటీర్లు కీలక పాత్ర ధారులు. వితంతు, వృద్ధాప్య వంటి పింఛన్ల కోసం గంటల తరబడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పథకాలను లబ్దిదారులకు చేరువయ్యేందుకు అభివృద్ధి చేసిన వ్యవస్థ వాలంటీర్. ఇది సేవతో కూడుకున్న పనని ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వాలంటీర్లుగా సేవ చేస్తున్న వారికి గౌరవ వేతనం కింద కొంత నగదును చెల్లిస్తోంది
గతంలో ప్రజలకు ఏ సంక్షేమ, ప్రభుత్వ పథకాలు అందాలంటే క్యూలైన్లలో గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండేది. ఆయా కార్యాలయాల చుట్టూ పదిసార్లు తిరగాల్సి వచ్చేది. పథకానికి అర్హులై లబ్ది పొందే సమయానికి పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ..