మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఎం.వి. శేషగిరిబాబు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర జనరల్ లో 35 శాతం, ఒకేషనల్ లో 42 శాతం మంది పాస్ అయ్యారు. అదే విధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ 33 శాతం, […]
ఆంధ్రప్రదేశ్ లో మే 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. తాజాగా ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,41,599 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ […]