పగలు పేపర్లు ఏరుకునే వాడిలా నటిస్తూ రాత్రి వేళల్లో హత్యలు చేస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అంకమ్మరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతడే ఆ మూడు హత్యలు చేసినట్లు అనుమానిస్తున్నారు.