ఆంధ్రప్రదేశ్లో పోలీసులు తీరుపై మండిపడుతున్నారు జన సేన నేతలు కార్యకర్తలు. ఇటీవల శ్రీకాళ హస్తిలో ఆందోళన చేపట్టారు జనసేన కార్యకర్తలు. అయితే ఆ నిరసనను ఆపేందుకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ అంజూ యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకుంది.