ఈ మద్య చిన్న పిల్లలను ఒంటరిగా వీధుల్లోకి పంపించాలంటే తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పిల్లలపై కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల అంబర్ పేట్ ఘటన మరువక ముందే అలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి.
నేటి సమాజంలో నిజాయితీ అనేది కనుమరుగైపోతుంది. ముఖ్యంగా అవినీతి సొమ్ము కోసం ఆరాటపడే వాళ్లు బాగా పెరిగిపోయారు. చిన్నపిల్లలకు అందించే ఆహార పదార్ధాల నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ప్రతి దానిలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. పసి పిల్లల కోసం ఏర్పాటు చేసిన అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా దోచుకునే వారు పెరిగిపోయారు. పిల్లల కోసం ప్రభుత్వం అందించే ఆహార పదార్ధాలు, పాలు ఇతర వస్తువులను అంగన్ వాడీలో పని చేసే వారిలో కొందరు దొడ్డి దారిన […]
ఏపీలో రగులుతున్న పీఆర్సీ వివాదంపై స్పందిస్తూ.. ఓ నాయకుడు.. ప్రభుత్వ టీచర్లు లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటారు.. కానీ వారు చదువు చెప్పే బడిలో తమ పిల్లలను చదివించరని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా ఈ వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఒక్కరు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించరనేది అక్షర సత్యం. ఇక కలెక్టర్ స్థాయి ఉద్యోగులైతే.. ఇంటర్నెషనల్ పాఠశాలలో చేర్పిస్తారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది ఇందుకు […]
ప్రభుత్వం వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెంచే కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారులు స్ఫూర్తిగా ఉండటం మంచి పరిణామమం. గతంలో తన భార్యను ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించిన భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి స్ఫూర్తిని మరువక ముందే మరో కలెక్టర్ తన పిల్లలను ప్రభుత్వ అంగన్ వాడీలో చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ముందు వరుసలో ఉన్న ఈ ఇద్దరు చిన్నారులు కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుమార్తెలు. ఆర్థిక స్థితి […]