ముఖేష్ అంబానీ ఏం చేసినా స్పెషలే. వారి కుటుంబానికి సంబంధించిన ఎంత చిన్న వార్త అయినా కూడా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన తండ్రి ధీరూబాయ్ అంబానీ వారసునిగా వ్యాపార రంగంలో టాప్ లెవెల్లో పేరు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ గురించి తెలియని వారుండరు. ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ దేశ ప్రజలకు ఓ గుడ్న్యూస్ అందించారు.
టెలికాం రంగంలో సంచనంగా మారిన రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. రూ. 999 ధరకే 4G ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ జియో ఫోన్ పేరిట లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ . ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా పేరుగాంచిన ముకేష్ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కుమారుడు ఆకాశ్కు, కుమార్తెకు ఈషాకు పెళ్లి చేసిన సంగతి సంగతి విదితమే. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట్లో మరోసారి చిరునవ్వులు వెల్లువిరిశాయి
ప్రముఖ టెలికాం రంగ సంస్థ రిలయన్స్ జియో భారత్ లో 5G సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జూలైలో జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ అత్యధిక ధర వెచ్చించింది. ఈక్రమంలో వేలం ముగిసిన కొన్ని రోజులకు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడతూ.. తమ కంపెనీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను 5G సేవలతో జరుపుకోనుందని తెలిపారు. రిలయన్స్ ఇప్పుడు భారతదేశంలోని టాప్ 1,000 నగరాల్లో 5G […]
భారత దేశానికి చెందిన వ్యాపారవేత్తల్లో దీరూబాయ్ అంబాని ఒకరు. ఆయన వారసుడైన ముకేశ్ అంబాని తండ్రికి తగ్గ తనయుడిగా వ్యాపార రంగంలో తనదైన మార్క్ చాటుకున్నారు. ఆయన ఇప్పుడు అపర కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. రియలన్స్ అన్ని రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరింపజేస్తుంది. అయితే ముకేశ్ అంబాని ప్రస్తుతం ఆస్తుల పంపకం మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్ లో తన పిల్లల మద్య ఎలాంటి విభేదాలు రాకుండా వ్యాపారాలను మూడు విభాగాలు చేసి.. తన ముగ్గురు […]