న్యూ ఢిల్లీ- కరోనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్య ఎన్నికపై ప్రభావం చూపుతోంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ఏఐసీసీ నిబంధనల మేరకు జూన్ 23న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉంది. ఐతే భారత్ లో కరోనా పరిస్థితుల నేపధ్యంలో పార్టీ అధ్యక్ష్య ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెెన్స్ […]