ధావన్, ఆయేషా ముఖర్జీకి 2012 లో వివాహం జరిగింది. వీరికి జొరావర్ అనే 7 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. ఇక 2020 లో విడాకులు తీసుకున్న వీరిద్దరూ.. ఎవరి దారి వారు చూసుకున్నారు. బాలుడు మైనర్ కనుక ఆ బాధ్యతను తల్లికి అప్పగించినప్పటికీ.. ఏళ్లకు ఏళ్ళు తండ్రికి బిడ్డను, బిడ్డకు తండ్రిని దూరం చేసే హక్కు తల్లికి లేదని ఢిల్లీ ఫ్యామిలీ కోర్ట్ ధావన్ కి ఊరటనిస్తూ తీర్పునిచ్చింది.