చదువుకోవాలనే తపన ఉండాలే కానీ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన ధైర్యంగా అధిగమించవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించవచ్చు. అలా విపత్కమైన పరిస్థితులో ఉన్న యూపీ ఖైదీలు పదో తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించారు.
చిన్న వయస్సులోనే అద్భుతాలు చేస్తున్నారు కొంత మంది పిల్లలు. అం, అ: తెలియని సమయంలోనే.. అలవోకగా పద్యాలు పాడేయటం, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తూ ఔరా అనిపిస్తారు. చదువులో కూడా మేటీగా రాణిస్తూ మెప్పు పొందుతారు.
విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి, అలానే వాటి మూల్యాంకన విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ప్రభుత్వాలు తరచూ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తుంటాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
కొందరు వ్యక్తులు ఊహించని విజయాలు సాధించినప్పుడు అతని స్నేహితులు అంతా కలిసి గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు. వాళ్లు సాధించిన విజయం అందరికి తెలిసేలా రోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తెలియజేస్తుంటారు. అయితే కేరళలోని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షలో పాస్ అయినందుకు డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ బాలుడి ఆలోచన తీరుకు ఏకంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించి అభినందించాడు. అసలు ఆ బాలుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడనే కదా మీ ప్రశ్న? […]