దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు ఈ భారం భరించలేక ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే దేశంలో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిళ్లను అందుబాటులోకి తెచ్చాయి.