ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా వస్తున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సెలవులను అధికారికంగా ప్రకటించింది. అయితే ముందుగా ఈ నెల 25న క్రిస్మస్ పండగ ఉండడంతో క్రిస్టియన్ మిషనరీలకు విద్యాశాఖ తాజాగా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల23 నుంచి 30 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని ప్రకటించింది. అయితే ఈ సెలవులు క్రిస్మస్ మిషనరీలకు మాత్రమే వర్తిస్తాయని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక […]