నిత్యావసర ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అత్యవసర మందుల గరిష్ట ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 651 మందుల ధరలు 6.73శాతం దిగొచ్చాయి.