తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజే మరణించారు. రాజ్-కోటి కాంబినేషన్ లో కొన్ని వందల చిత్రాలు వచ్చిన సంగతి తెలిసాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు.